కరీంనగర్: వార్తలు
E-buses: తెలంగాణలో కాలుష్యం తగ్గించేందుకు నూతన ప్రణాళిక.. మర్చి 31 నాటికి 314 ఈ-బస్సులు
తెలంగాణ ఆర్టీసీలో విద్యుత్ బస్సుల ప్రవేశం మరింత పెరుగుతోంది. మార్చి నాటికి దశలవారీగా 314 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది.
Padi kaushik Reddy: కరీంనగర్ కలెక్టరేట్లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై మూడు కేసులు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.
Digital Card: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు..కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి పొన్నం
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో ఫ్యామిలీ కార్డుల పంపిణీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు.
Ponnam Prabhakar: ఆర్టీసీలో 3వేల కొత్త ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
కరీంనగర్లో 33 విద్యుత్ బస్సులను ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Maneru Dam : మానేరు డ్యామ్లో జలకళ.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్ఎమ్డీ) నిండుకుండలా మారింది.
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు బిడ్డ - పీవీ బంధువు కూడా..
బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాని పదవి కోసం ఓటింగ్ జరుగుతోంది.
Karimnagar Cylinder Blast: కరీంనగర్లో పేలిన సిలిండర్ .. తప్పిన ప్రాణాపాయం
తెలంగాణలోని కరీంనగర్ లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది.
Karimnagar: కరీంనగర్లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి పరార్
కరీంనగర్లో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను అంగీకరించలేదని యువతి గొంతు కోసి పరారయ్యాడు.
సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం
తెలంగాణ హస్తకళా నైపుణ్యం ఎల్లలు లేని ఖ్యాతిని గడించింది. సిరిసిల్ల కాటన్ చీరెలు, పోచంపల్ల ఇక్కత్ సారీలు, సిల్వర్ ఫిలిగ్రీ కళ, నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి షీట్ మెటల్ వర్క్, ఇలా తెలంగాణలోని ప్రతి ప్రదేశం ఏదో ఒక కళకు ప్రసిద్ధి. అదికూడా మామూలు గుర్తింపు కాదు, ప్రపంచస్థాయిలో ఇక్కడి హస్తకళలు ఖ్యాతిని పొందాయి.
కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా
తెలంగాణలో పండుతున్న మామిడి పండ్లకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా కరీంనగర్లో పండించే మామిడికి ఉత్తర భారతంలో మంచి గిరాకీ ఉంటుంది.
తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన
కరీంనగర్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో 5రోజుల పాటు తీవ్ర వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
జగిత్యాల: 12చేతి వేళ్లు, 12కాలి వేళ్లతో జన్మించిన శిశువు
కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం అరుదైన ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణ: కరీంనగర్లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిజాం కాలం నాటి నాణేలు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉపాధిహామీ కూలీలు తమ పనిలో భాగంగా తవ్వకాలు చేపట్టగా చిన్న మట్టి కుండలో పురాతన 27 వెండి నాణేలను గుర్తించారు.
కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న క్షేత్రం అభివృద్ధికి మరో రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.